dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Railway Department

#Railway Department

Goods train derailed narrowly missed train accident

Goods Train : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. తృటిలో తప్పిన రైతు ప్రమాదం..

May 26, 2024 | 05:30 PM

గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

Krishna express misses train accident in nalgonda

Krishna Express : నల్గొండలో కృష్ణా ఎక్స్‌ప్రెస్ తప్పిన ఘోర రైలు ప్రమాదం..

March 31, 2024 | 04:00 PM

నల్గొండ జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ దగ్గర కృష్ణ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైల్ పేను కు ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద రైలు పట్టా విరగడంతో రైలను నిలిపేశారు.

Special trains on the occasion of sankranti festival

Sankranti Special Trains : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

December 22, 2023 | 03:02 PM

చూస్తు చూస్తు ఉండగానే 2023 సంవత్సరం అయిపోవచ్చింది.. మన సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది. సంక్రాంతి అంటేనే పల్లె పండుగ.. ( మన తెలుగు వారి పండుగ ) పట్నం వీరి పల్లేకు చేరే సమయం అసన్నమైంది మరి.. ఎన్నో రోజులు లేవు.. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ. మరి మన పండుగకు ప్రయాణికుల రద్దీ ఉంటుందిగా మరి అందుకే.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

Special trains of south central railway to sabarimala

Sabarimala : శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు..

December 17, 2023 | 10:46 AM

శబరిమలలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ పెరిగిన సంగతి తెలిసిందే.. కాగా అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో కిలోమీటర్ల మేర భక్తులు గంటల తరబడి వరుసల్లో వేచి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.

A terrible train accident took place in bihar north east express from anand vihar in delhi to kamakhya in asonth has derailed

బిహార్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు దుర్మరణం

October 12, 2023 | 12:50 PM

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అసోంతోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్‌ ఈస్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. బిహార్‌లోని రఘునాథ్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌ పట్టాలు తప్పడంతో ట్రైన్‌లోని ఆరు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam