Home » ఆంధ్రప్రదేశ్
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.. అధికారం అనేది అసలు శాశ్వతం కాదు. దశాబ్దాల తరబడి ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు. బీజేపీ నేత, భీమవరానికి చెందిన పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది ఆ పార్టీ.
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి అన్ని వైపుల నుంచి చుక్కలు చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ అంచనా వేసిన వైసిపి నేతలు..
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ పడిందా.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ అలక వీడారా.. వర్మపై జనసేన నేతలు పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు వివరణ ఇచ్చుకున్నారా..
ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారిపోతోంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ చేతిలోకి అధికారం వస్తుంది. అధికారం తాత్కాలికం. ఉద్యోగం శాశ్వతం...
వైసీపీలో వాళ్లంతా ఇలాగే ఉంటారా? అసలు అది రాజకీయ పార్టీయేనా? ఒకడు జిప్ విప్పి చూపిస్తాడు. ఇంకొకడు శవాన్ని పార్సిల్ చేసి గుమ్మం ముందు పెడతాడు
నాగులపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణ హత్య వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో సంచలనం రేపుతోంది.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీపై ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరయ్య చౌదరి
పీఎస్ఆర్ ఆంజనేయులు...సీనియర్ ఐపీఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన పేరు చెబితే నేరస్థులు వణికిపోయేవారు. ఆయన ఎక్కడ పని చేసినా....తన మార్కును చూపించారు.
ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. విచారణలో కసిరెడ్డి చెప్పిన విషయాలతో డిటేల్డ్ రిమాండ్ రిపోర్ట్ను రెడీ చేశారు అధికారులు.