Home » Tag » PAKISTHAN
అడుక్కుతింటున్నా ఆ దేశానికి బుద్దిరాదు... ఆర్థిక వ్యవస్థ పాతాళంలో ఉన్నా సోకులకు తక్కువే లేదు. తన ఇంటిని చక్కదిద్దుకోలేక పక్కింటిపై పడి ఏడవడం ఎప్పుడూ దానికి అలవాటే..
ఒక వైపు ఇండియా హెచ్చరికలు.. మరోవైపు పాక్ మేకపోతు గాంభీర్య ప్రకటనలు.. ఇంకోవైపు టెర్రరిస్టుల బరితెగింపు ప్రకటనలు.. వీటన్నిటి నేపథ్యంలో ఆల్ మోస్ట్ వార్ నడుస్తున్నట్లే అనిపిస్తోంది.
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత దేశంలో పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత్ ఏం చేయబోతుందనేదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ.
దారుణంగా పెరిగిన అప్పులు.. రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. రెచ్చిపోతున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులు.. రాజకీయ సంక్షోభం గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకుంటుండటంతో పాకిస్తాన్ లో టెన్షన్ పెరిగిపోయింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ కంగారు పడుతోంది.
అరిచే కుక్క కరవదన్న సామెత పాకిస్తాన్కు తెలుసో లేదో కానీ, ఇండియాపై రోజుకో కుక్క అరుస్తూనే ఉంటోంది. నిన్నటికి నిన్న సింధూ నదిలో రక్తం పారిస్తామంటూ బిలావల్ భుట్టో రెచ్చిపోతే..
ఒకరు 26 మంది హిందువులను అత్యంత దారుణంగా చంపిన ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో విచారించాలంటారు. ఇంకొకరు పాక్పై యుద్ధం చేయాల్సిన అవసరమే లేదంటారు.
పెద్ద పెద్ద ఈవెంట్స్ కు వెళుతున్నారా.. కేన్సిల్ చేసుకోండి. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే భారీగా చేసుకోకండి.. ఎక్కువమందిని పిలవకండి.. లిమిటెడ్ గా చేసుకోండి. టూర్లు, పిక్నిక్ అంటూ పిల్లలను పంపిస్తున్నారా.. పంపకపోవడమే బెటర్.
పొడిచేస్తాం పీకేస్తాం అంటూ భారత్ మీద ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్కు తగిన శాస్తి జరిగింది. పాకిస్థాన్లోని లాహోర్ ఎయిర్పోర్ట్లో వాళ్ల ఆర్మీ విమానం ప్రమాదానికి గురైంది.
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనబడుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తున్నాయి.