dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » NDRF

#NDRF

In keralas wayanad mounds of dead bodies can be seen everywhere devabhoomi has now turned into a desert

Kerala, Wayanad : కేరళలో శవాల కుప్పలు.. 200 దాటిన మృ*తుల సంఖ్య

July 31, 2024 | 12:48 PM

కేరళ (Kerala) లోని వయనాడ్‌ (Wayanad) లో ఎక్కడ చూసినా శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి. దేవభూమి ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది.

A natural disaster in kerala the number of dead in landslides has reached 50

Wayanad Landslides : కేరళలో ప్రకృతి విలయతాండవం.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 93కి చేరిన మృతుల సంఖ్య!

July 30, 2024 | 02:45 PM

వయనాడ్‌ (Wayanad) లో విలయం విషాదం నింపింది. చిన్నారులు, వృద్ధులు.. ఒకరేమిటి.. ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో అనేకమంది ఉన్నారు. నిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటన కావడంతో ఎవరూ ఈ ప్రమాదం నుంచి బయటపడలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 4గంటల వ్యవధిలోనే మూడుసార్లు కొండచరియలు విరిగిపడ్డాయి.

A child in a bore well in the national capital rescue operation is ongoing

New Delhi, Bore Well : దేశ రాజధానిలో బోరు బావిలో చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

March 10, 2024 | 10:30 AM

దేశ రాజధాని న్యూఢిల్లీ (New Delhi) లోని (Delhi) వికాస్ పురి కేషోపూర్ మండి సమీపంలో ఢిల్లీ జల్ బోర్డు (Water Board) ప్లాంట్ బోరుబావిలో (Borewell) ప్రమాదవశాత్తు ఓ చిన్నారి పడిపోయింది.

A terrible train accident took place in bihar north east express from anand vihar in delhi to kamakhya in asonth has derailed

బిహార్‌లో పట్టాలు తప్పిన రైలు.. ఏడుగురు దుర్మరణం

October 12, 2023 | 12:50 PM

బిహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ నుంచి అసోంతోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్‌ ఈస్గ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. బిహార్‌లోని రఘునాథ్‌పూర్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రైన్‌ పట్టాలు తప్పడంతో ట్రైన్‌లోని ఆరు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు చనిపోగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం రాత్రి 9 గంటల 35 నిమిషాల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam