dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Medigadda Barrage

#Medigadda Barrage

Godavari raging in bhadrachalam first danger warning issued likely to reach 50 feet in the evening

Godavari floods : భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.. సాయంత్రానికి 50 అడుకులకు చేరే అవకాశం.. ?

July 22, 2024 | 12:35 PM

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపంతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.

If you want i will send you a helicopter revanths offer to kcr

CM Revanth Medigadda Tour : నువ్వొస్తానంటే హెలికాప్టర్ పెడతా… కేసీఆర్ కు రేవంత్ ఆఫర్ !

February 13, 2024 | 11:28 AM

కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, పలు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బయల్దేరారు. అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలసి మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నారు.

Danger medigadda barriage

Medigadda Barriage : మేడిగడ్డ.. దేశంలోనే భారీ స్కామ్ విజిలెన్స్ రిపోర్టులో సంచలనాలు !

January 24, 2024 | 11:10 AM

తెలంగాణలో కాళేశ్వర్యం భారీ ప్రాజెక్టులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణం దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా నిలవబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 3 వేల 200కోట్ల ప్రజాధనాన్ని మేడిగడ్డ నిర్మాణం పేరుతో వృధా చేశారని విజిలెన్స్ రిపోర్ట్ చెబుతోంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యారేజీపై విచారణ జరిపిన విజిలెన్స్‌ అధికారులు మధ్యంతర నివేదికను రెడీ చేశారు. వారంలో రోజుల్లోగా ప్రభుత్వానికి ఈ నివేదికను అందించబోతున్నారు. 

Kaleshwaram project is in denger what is in ndsa report

Kaleshwaram Project: ప్రమాదపు అంచున కాళేశ్వరం..? డ్యాం సేఫ్టీ కమిటీ నివేదికలో సంచలన నిజాలు..

November 4, 2023 | 02:40 PM

మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ బ్రిడ్జ్‌ కుంగడంతో.. నేషనల్‌ డ్యాం సేఫ్టి అధికారులు లోపాలను పరిశీలించేందుకు తెలంగాణకు వచ్చారు. పిల్లర్స్‌ కుంగడానికి అసలు కారణం చెప్తూనే తమ రిపోర్ట్‌లో మరిన్ని షాకింగ్‌ విషయాలు చెప్పారు.

Revanth reddy criticised cm kcr over medigadda barrage

REVANTH REDDY: కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది.. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కోట్లు దోపిడీ: రేవంత్ రెడ్డి

November 4, 2023 | 02:30 PM

కేసీఆర్ ధన దాహానికి కాళేశ్వరం బలైంది. మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ పాపం పండింది. తన మేధస్సుతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందన్న కేసీఆర్.. ఇప్పుడు దీన్ని చిన్నదిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.38,500 కోట్ల నుంచి రూ.1. 51 లక్షల కోట్లకు అంచనాలను పెంచాడు కేసీఆర్.

Medigadda barrage sinking due to this reason central govt team analized

Medigadda Barrage: మేడిగడ్డ బ్రిడ్జ్‌ ఎందుకు కుంగిందంటే.. కేంద్ర కమిటీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు..

October 26, 2023 | 01:12 PM

మేడిగడ్డ బ్రిడ్జ్‌ కుంగడంవెనుక ఉన్న కారణాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించి ఓ రిపోర్ట్‌ కూడా తయారు చేసింది. ఆ రిపోర్ట్‌లో బ్రిడ్జ్‌ కుంగడానికి గల కారణాలను క్లియర్‌గా ప్రస్తావించారు అధికారులు.

Central govt team to investigate medigadda barrage soon

Medigadda Barrage: మేడిగడ్డ పరిశీలనకు రాబోతున్న కేంద్ర బృందం..

October 23, 2023 | 02:26 PM

మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించేందుకు కేంద్ర బృదం తెలంగాణకు రాబోతోంది. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనుంది. ప్రమాద తీవ్రతపై పూర్తి స్థాయిలో సెంట్రలవ్‌ వాటర్‌ బోర్డుకు రిపోర్ట్‌ ఇవ్వబోతోంది. ఈ రిపోర్ట్‌ ఆధారంగా ఈ విషయంలో చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Pillars of lakshmi barrage sink at jayashankar bhupalpally

Medigadda Barrage: కుంగిన మేడిగడ్డ బ్యారేజ్‌ వంతెన.. ఇది వాళ్ల పనే అంటున్న ఇంజినీర్లు..

October 22, 2023 | 02:13 PM

భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam